Thursday, May 31, 2012

Baba Maatalu

గురువు యొక్క  కృపయే ముక్తికి  మూలము.
గురు భోధనలుతెలుసుకోవాలి . శ్రవణము 
 చేయవలెను.విన్న విషయములను  అనగా 
 శ్రవణ విషయములను మననము చేయవలెను.
  అలా  గుర్తు  చేసుకొంటూ ఆచరణలో ఉండాలి
ఈ చెప్పిన విషయములను మనస్సులో 
  ఉంచుకోవాలి. దీనినే నిధి ద్యాస  అంటారు . 


No comments:

Post a Comment