
బాబా ఆజ్ఞాపించారు.వారు అట్లా ఉండలేక పోయారు. అందుకనే
ఆయన బాబాకు చేప్పకుండా మూడేళ్ళ కే, ఆయన ఆశ్రమానికి
తిరిగి వెళ్ళిపోయారు..ఉపాసనిబాబా ఆఉన్న ముడేళ్ళలో ప్రసాదాన్ని
బాబా కు అర్పించేవారు. ఒక రోజున బాబా కు ప్రసాదం తీసుకు వస్తుంటె ఆకలిగా యున్న కుక్కకు పెట్టకుండా వస్తాడు. .నీవు నాకు ఆ ప్రసాదంతెచ్చి పెట్టటం ఎందుకు ? ఆ కుక్క నేను ఒకటె.అని చెప్పాడు .బాబా సర్వ జీవులలోను నేనే ఉన్నానని , పిపిలికాదిబ్రహ్మ పర్యంతం అందరిని, అన్నిటిని చూస్తున్నాఅన్ని నేనేనని తెలిపాడు .
No comments:
Post a Comment