Thursday, May 24, 2012

BABA MAATALU

ఎవరు  నన్ను ఎక్కువగా  ప్రేమించెదరో  వారు ఎల్లప్పుడు  నన్ను దర్శించెదరు.
నీను లేక ఈ జగత్హు  అంతయు శూన్యము. నా కధలు తప్ప మరేమీ  చెప్పడు.
సదా నన్నే ద్యానము చేయును. నా నామమే ఎల్లప్పుడు జపించుచుండును.
యవరయితే సర్వస్య శరణాగతి చేసి , నన్నే ద్యానింతురో వారికి నేను ఋణస్తుడను.
వారికి మోక్షము నిచ్చి  వారి ఋణము  తీర్చుకోనేదను. యవరయితే  నన్నే 
చింతించుచు, నా గూర్చియే  దీక్షతో నుందురో , నాకు   అర్పిచనదే  ఏమియు 
తినరో అట్టివారిఫై నేను ఆధారపడి యుండును .ఎవరు నాసన్నిధానమునకు
వచ్చెదరో  వారు నది సముద్రములో  కలసిపోయినట్లు నాలో కలసిపోవుదురు .
  

No comments:

Post a Comment