ఓం సాయిరామ్ ,కబీరుదాసు తాను వ్రాసిన దోహలో ఇలా అంటారు . నేడు చెడ్డ వాడెవడో చూద్దామని ప్రపంచం అంత గాలించాను . కానీ ఒక్కడు కూడా దుర్మార్గుడు కనిపించలేదు. ప్రతి వాని లో నాకు ఏదో ఒక మంచితనమే గోచరించింది . విసుకుచెంది నా మనస్సులోకి తొంగి చూస్తే అన్ని దుర్గుణాలు నా లోనె ఉన్నట్లు,నన్ను మించిన దుష్టుడెవరు లేనట్లు అనిపించింది .
No comments:
Post a Comment