Sunday, February 14, 2016

బాబా మాటలు

ఓం సాయిరామ్ ,కబీరుదాసు  తాను వ్రాసిన దోహలో ఇలా అంటారు . నేడు చెడ్డ  వాడెవడో              చూద్దామని   ప్రపంచం  అంత  గాలించాను . కానీ ఒక్కడు కూడా దుర్మార్గుడు కనిపించలేదు. ప్రతి వాని లో నాకు ఏదో ఒక మంచితనమే గోచరించింది . విసుకుచెంది నా మనస్సులోకి తొంగి చూస్తే  అన్ని దుర్గుణాలు నా లోనె  ఉన్నట్లు,నన్ను మించిన దుష్టుడెవరు లేనట్లు అనిపించింది .                                                     





No comments:

Post a Comment