Saturday, July 14, 2012

బాబా మాటలు

శ్రీ గజననమహరాజ్ 1910  వినాయక చతుర్ధి  రోజున  మహాసమాధి చెందినారు .
వీరు సమాధి చెందిన యడున్నార  సంవత్సరములకు  1918   అక్టోబర్   15 న 
శ్రీ షిర్డీ సాయి బాబా మహా సమాధి  చెందారు .  శ్రీ సాయి బాబా సమాధి చెందిన 
ఏడున్నర   సంవత్సరములకు  శ్రీ తాజుద్దీన్  బాబా 1925 ఆగస్ట్  18 న 
మహాసమాధి చెందారు . విచిత్రమే మిటంటే  ఈ ముగ్గురు  మహాత్ములు  సమాధి 
చెందే నాటికి ఒకొక్కరి మధ్య షుమారు ఏడున్నర సంవత్సరములు . ఆ తరువాత 
మరల   ఏడున్నర ఏడున్నర సంవత్సరముల  నాటికి  శ్రీ గులాబ్ బాబా  జూలై 1 న 
1932 లో జన్మిచారు . ఇది దత్త సంప్రదాయము .  

No comments:

Post a Comment