శ్రీ గజననమహరాజ్ 1910 వినాయక చతుర్ధి రోజున మహాసమాధి చెందినారు .
వీరు సమాధి చెందిన యడున్నార సంవత్సరములకు 1918 అక్టోబర్ 15 న
శ్రీ షిర్డీ సాయి బాబా మహా సమాధి చెందారు . శ్రీ సాయి బాబా సమాధి చెందిన
ఏడున్నర సంవత్సరములకు శ్రీ తాజుద్దీన్ బాబా 1925 ఆగస్ట్ 18 న
మహాసమాధి చెందారు . విచిత్రమే మిటంటే ఈ ముగ్గురు మహాత్ములు సమాధి
చెందే నాటికి ఒకొక్కరి మధ్య షుమారు ఏడున్నర సంవత్సరములు . ఆ తరువాత
మరల ఏడున్నర ఏడున్నర సంవత్సరముల నాటికి శ్రీ గులాబ్ బాబా జూలై 1 న
1932 లో జన్మిచారు . ఇది దత్త సంప్రదాయము .
No comments:
Post a Comment