శ్రీ సాయినాధ స్థవనమంజరి అను ఈ గ్రంధమును బాబాకు అత్యంత ప్రీతీపాత్రుడైన శ్రీ దాసుగణు మహరాజు అనువారు 9-9-1918గణేష్ చతుర్థి సోమవారం రోజున బాబా ప్రేరణ తో నర్మదా నది తీర మహేశ్వర క్షేత్రములో రచించి ,శిర్దిలో శ్రీ ద్వారకామాయీ నందు సుఖా సీనుడై ఉన్న శ్రీ సాయిప్రభు ఎదుట దీనిని గానము చేస్తూ సాయికి అంకితము ఇచ్చారు . శ్రీ సాయి ప్రభు తన్మయత్వంతో, చిరునవ్వుతో దీనిని ఆలకించి ఆశీర్వదించారు. ఈ స్తోత్రమును శిర్దిలో నిత్యము 11సార్లు ,7రోజులు పారాయణ చేసినచో శ్రీ సాయి సందర్శన భాగ్యము నిస్సందేహముగా లభించును .
జై సాయిరాం
ReplyDeleteజై సాయిరాం
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ReplyDelete