Wednesday, April 25, 2012

బాబా మాటలు

మనస్సును, ఇంద్రియములు స్వదీనము లో ఉంచుకొనవలెను.
శేరీరము - రధము;   ఆత్మ దాని యజమాని ;  బుద్ది -రధము
నడుపు సారధి; మనస్సు - కళ్ళెము;  ఇంద్రియ  విషయములు -
వాణి మార్గము .  ఎవరి మనస్సు  చంచలమై నదో, ఎవరి ఇంద్రియములు
అస్వాదీనములో ఉండునో  వాడు గమ్యస్తానము చేరలేడు. అట్టివాడు
చావు పుటుకల  చక్రంలో పడిపోవును.  ఎవరికి  గ్రహించు శక్తీ  కలదో,
ఎవరి మనస్సు స్వాదీన మందున్నధో , ఎవరి ఇంద్రియములు  
 స్వాదీనముండునో, ఎవడు తన బుద్దిని  మార్గదర్శిగా  గ్రహించి  తన 
మనస్సును పగ్గము తో లాగి  పట్టుకోనగలడో వాడు తన గమ్య స్తానము 
చేరుకో గలడు, 

No comments:

Post a Comment