మన హృదయము స్వచ్ఛముగా వున్నంత వరుకు ఏమియు
దోషము లేదు అని సాయి నానా సాహెబ్ చందోర్కర్ తో
అన్నారు .ద్వారకామాయి వద్ద గల తాబేలు బొమ్మ
ద్వారకామాయిలోనికి భక్తుడు ఎలా వేళ్ళలో తెలిపీ ప్రతీకగా
భావించవచ్చు . భక్తుడు తనలో బహిర్గతములవుతున్న
ఇంద్రియములను తాబేలు వలే లోనికి ఉపసంహరించుకోవాలి ,
అప్పుడే ద్వారకామాయి లోని బాబాను దర్శించ గలము ........,
No comments:
Post a Comment