Saturday, September 15, 2012

బాబా మాటలు

మానవుడు  భగవంతుడు  ఇచ్చిన  దాని తో  సంతుష్టి   చెందవలెను .భగవంతుడు 
ఏది  యిచ్చేనో   అది  యల్లా  తన మేలుకోరకే   యని  గ్రహించవలెను .  ఇతరుల 
సొత్తుకై   యాశించరాదనియు , ఉన్నదానితో సంతుష్టి  చెందవలెను. భగవంతుడు
మన మేలు కొరకే  దాని ఇచ్చియున్నాడనియు ,  కావున  అది మనకు  మేలు
కలుగ  చేయునని  గ్రహించవలెను . 







No comments:

Post a Comment